3, సెప్టెంబర్ 2009, గురువారం

రాజన్నా మాకోసం మళ్ళీ పుట్టి రా ....

రాజన్నా మీ మరణాన్ని మేము జీర్ణించుకో లేకున్నాము.మా కోసం నీవు మళ్ళీ పుట్టి రా రాజన్నా .నీ కోసం మేమంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ......

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

avunanna, Malla Putti.. mammalani dochukoo, eesari 100 lo kaka 1000 lo amayakulanu chumpu..

How idiotic we are.. the Vilan died.. he played with God and caused deaths of many innocent. he deserves the death like dog..

మయూఖ చెప్పారు...

ఎన్ని లక్షల మంది తమ ఇంట్లో మనిషి చనిపోయినట్లు కుమిలి కుమిలి ఏడుస్తున్నారో ,ఎంత మంది ప్రజలు గుండె పగిలి చనిపోయారో చూస్తే తెలుస్తుంది,ఎవరు ప్రజా రక్షకులో.చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండి ఆయన మీద నక్సలైట్లు దాడి జరిపినపుడు ఎంత మంది స్పందించారో గుర్తుందా? చివరికి ఆయన సానుభూతితో తిరిగి అధికారంలోకి వస్తామని ప్రయత్నించినా ప్రజలు ఓట్లు వేయలేదు,ఆయనను ఘోరంగా ఓడించినారు,గుర్తుందా?రాజన్న ఐదు సంవత్సరాలలో ప్రజల మనస్సు ఎలా కొల్ల గొట్టారో తెలుస్తుంది కదా.కులాలకు,పార్టీలకు అతీతంగా నిజాన్ని ఒప్పుకోవాలి.

పరిమళం చెప్పారు...

ఆయనకు , ఆయనతోపాటూ చనిపోయిన వారికీ ఆత్మశాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా !

అజ్ఞాత చెప్పారు...

ఆయన ఆవిధంగా చనిపోవటం చూసి అందరు బాధ పడ్డారు అంతే కాని ఆయన కొడుకు కూడా ఎక్కడ కుమిలి కుమిలి ఎడ్చినట్టు కనపడ లేదు. అడ్మినిస్త్రేషన్ అనేదే తెలియని ఎకైక కాంగ్రెస్ ముఖ్య్హమంత్రి రాజన్న గారు. మీరెదో అందరు కులాల కతీతంగా చుడాలంటున్నారు అసలికి ఆ రెండు కులాల వారికున్న కుల పిచ్చి అన్నికులాలకు పట్టించారు. కులం పేరు చెప్పుకొని కాంట్రక్ట్లు తెచ్చుకోవడం సరిగ్గ కట్టకుండా డబ్బులు దిగమింగడం. ఎవరైనా పట్టుకుంటె రాజకీయ పలుకుబడితో బయటపడటం గత 30సం|| దీనిని వ్యవస్తీకృతం చేసింది ఈ రెండు కులాల వారె. ఇప్పుడు అన్ని కులాల వారు డబ్బులు సంపాదించటానికి ఇదె మార్గం అనుకుంట్టున్నారు. అందువలన కాపు వారు కూడా మెము జనాభాలో ఇంత ఉన్నం కనుక మాకు అధికారం కావలని పట్టు పడుతున్నారు. పని చెసె రోశయ్య గారి లాంటి వారిని గుర్తించ లేక పోవటం మన తెలుగువారి తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఎదో 27 సం|| వయసుకె అన్ని తెలిసినట్లు ఒక బ్లాగు పెట్టి జగన్ సి.యం. కావలంటం ఆంధ్ర ప్రజల కుల పిచ్చి, గొర్రె మనస్తత్వనికి నిదర్శనం.