6, అక్టోబర్ 2013, ఆదివారం

ఓటుకు డబ్బులు తీసుకోవడం ధర్మమేనా!

చాలా మంది  డబ్బులు తీసుకొని ఓటు వేయకూడదని చెబుతూ ఉంటారు.కానీ వివిధ పార్టీల నాయకులు ఇచ్హే  డబ్బులు వాల్లేమీ స్వంతం చెమటోడ్చి కష్టపడి సంపాదించినవి కావు.అవి ప్రజలవే.ప్రజలు తమ డబ్బు తాము తీసుకొని పోటీ చేసిన వాల్లలో తమకు నచ్హిన వాల్లకు ఓటు వేస్తుంటారు.ఎందుకంటే అందరు అభ్యర్థులు డబ్బులు ఇస్తున్నారు.ఇది తప్పు కాదనుకుంటాను.ఒక వేల వీల్లు డబ్బులు తీసుకోకున్నా అవినీతి చేసే నాయకులు చేయకుండా ఉండరు.ప్రజలు డబ్బులు తీసుకోవడం వలన రాజకీయ నాయకులను కొంచమైనా ఆర్థికంగా తగ్గించ గలుగుతున్నారు.