8, అక్టోబర్ 2012, సోమవారం

ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది

రెండు దెబ్బల సమ్మెట పోట్లకే ప్రజలు 1000 రూపాయలు ఇస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది.ఇంకా పాద యాత్రలు ఎందుకు పరామర్శించడం  ఎందుకు?ప్రజల దగ్గర డబ్బులు గల గల లాడు తుంటే ?