2, ఆగస్టు 2013, శుక్రవారం

.అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది!

అప్పుడు కర్నూల్ రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ ఏమీ వసతులు లేవని హైదరాబాదుకు రమ్మన్నామని చెబుతూ ఉండేవారు . ఇప్పుడు ఏమి వసతులు ఉన్నాయని తిరిగి పొమ్మంటున్నారు . అంతా స్వార్థం . కావున ముందు సీమాంధ్ర  ప్రాంతంలో పరిశ్రమలు వికేంద్రీకరించి  , పొలాలకు నీటి వసతి కల్పించి  అందరి సమ్మతి తో హైదరాబాదుకు దీటుగా ఒక రాజధానిని  నిర్మించి తర్వాతనే రాష్ట్ర విభజన చేసి పొమ్మనాలి. అంత వరకు ఇప్పుడెలా గుందో  అలాగే ఉండనివ్వాలి.అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.