23, ఆగస్టు 2012, గురువారం

మంత్రుల మీద వెచ్చించిన ప్రజల సొమ్మును రికవరీ చేయాలి

అన్నీ ముఖ్యమంత్రిగా వై.ఎస్. ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లే సంతకాలు చేసామని ,తమ కేమీ తెలియదని తాము అమాయకులమని ఇప్పుడు మంత్రులు చెబుతున్నారు.అటువంటప్పుడు మంత్రివర్గం ఎందుకు? మంత్రులకు అధికార బంగళాలు ,ఎర్ర బల్బు కార్లు,పి . లు,పి.ఎస్ లు ఇతర సిబ్బంది ని ప్రజా ధనాన్ని ఉపయోగించి ఇవ్వడం ఎందుకు?ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకు ? ముఖ్యమంత్రి పదవి ఒకటి ఉంటే సరిపోతుంది కదా!! వాల అలా అంటున్న మంత్రుల మీద సమయంలో ఖర్చు పెట్టిన ప్రజా ధనాన్ని రికవరీ చేస్తే తప్పవుతుందా?

కామెంట్‌లు లేవు: