ఒక రూపాయకే కిలో బియ్యం అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.కానీ క్షేత్ర స్థాయిలో ఆ బియ్యం మెజారిటీ లబ్దిదారులు ఆ రేషన్ బియ్యం మేము తినడం లేదు ,మేము సన్న బియ్యం కొనుక్కుంటున్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నారు.రేషన్ బియ్యాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు.ఆ బియ్యం రీసైకిల్ అయ్యి వాటిని సిటీ లోపట్టణాలలో ఉండే ప్రజలు కిలో ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారు ,.కావున ఈ పథకం చాలా దుర్వినియోగం అవుతున్నది.నిజమైన అవసరమైన లబ్దిదారులకు మాత్రమే అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసు కోవాలి.
గురువారం 22 సెప్టెంబర్ 2011
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)






0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి