16, ఏప్రిల్ 2014, బుధవారం

తెలంగాణా విధ్వంసం లో కె.సి.ఆర్ పాత్ర !

సీమాంధ్ర పాలనలో   తెలంగాణా  లో హిరోషిమా,నాగసాకి తరహాలో విధ్వంసం జరిగింది అంటున్న  కె.సి.ఆర్ ఒక విషయం గుర్తుకు పెట్టుకోవాలి. అదే సీమాంధ్ర పాలనలో తను కూడా  మంత్రిగా పని చేసారు. అధికారాన్ని అనుభవించారు . ఒక వేల ఆయన చెప్పినట్లు విధ్వంసం  జరిగి ఉంటే దానికి ఆయన కూడా  బాధ్యత వహించాలి . తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 

3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

రమణారెడ్డి గారూ, అసలు తెలంగాణలో విధ్వంసం జరిగిందా అభివృద్ధి జరిగిందా? మీ అభిప్రాయం ఏమిటి?

మయూఖ చెప్పారు...

విధ్వంసం తో కూడిన అభివృద్ది,ఇప్పుడు అలాంటి అభివృద్దే కదండీ జరిగేది.

Jai Gottimukkala చెప్పారు...

@రమణారెడ్డి:

1. ఏది ఎక్కువ?
2. కెసిఆర్ పాత్ర రెంటిలో ఉందా కేవలం విధ్వంసంలోనా?