మన రాష్ట్రంలో పేరున్న ఒక చానల్ ఇంకొక చానల్ యాజమాన్యానికి సంభంధించిన తలకు పెట్టుకునే ఆయుర్వేద మందు గురించి ,ఆ మందు పనికి రానిదని ప్రజలను మోసం చేస్తున్నారని ఒక రోజంతా నిపుణులతో ఆ చానల్ లో చర్చా కార్యక్రమం పెట్టి ఆ మందు పనికి రానిదని తేల్చేసారు.కానీ అదే చానల్ కు సంభందించిన పత్రికలో మాత్రం ఆ మందు కు సంభంధించిన ప్రకటన మొదటి పేజీ లో చూసి నేను ఆశ్చర్య పోయాను.ప్రకటనకు డబ్బులిస్తే ఏమైనా వేస్తారా ? ఇతరులకు నైతిక విలువలు భోదించే వరకేనా ?తమకు నైతికత అక్కరలేదా?ఇటువంటి వాటి వలెనే పత్రికలు విశ్వసనీయత కోల్పోయాయి.
మంగళవారం 31 మే 2011
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)







2 వ్యాఖ్యలు:
ఎక్కడైనా నీతులు కాని డబ్బులు వచ్చే చోట కాదు మరి
నీతులు నీతులే డబ్బులు డబ్బులే
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ http://teluguwebmedia.inలో గూగుల్ సెర్చ్ బాక్స్ సౌకర్యం కల్పించబడినది. మీరు అగ్రెగేటర్లోని పాత ఆర్కివ్లు సెర్చ్ బాక్స్ ద్వారా వెతుక్కోవచ్చు.
ఇట్లు నిర్వాహకులు - తెలుగు వెబ్ మీడియా
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి