ఆదివారం 24 ఎప్రిల్ 2011

నడిచే దైవం నడక ఆగింది.

రాయలసీమలోని అత్యంత వెనుకబడిన జిల్లాలో పుట్టి లక్షలాది ప్రజలు చేత భగవంతుని స్వరూపంగా కీర్తింపబడి ఒక చరిత్ర సృష్టించిన సత్యసాయిబాబా గారు పరమ పదించారు.ఆయన మీద వచ్చిన విమర్శలను పక్కన పెడితే ఆయన చేసిన సేవలు మాత్రం మరువలేనివి.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ...