18, మే 2010, మంగళవారం

కే.సి.ఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతనే విజయవాడ పర్యటన చేయాలి.

సీమాంధ్ర ప్రజలు తెలంగాణా ప్రజలను దోచుకున్నారని ,సీమాంధ్ర ప్రజలు దోపిడిదారులని ఇన్ని రోజులు విష ప్రచారం చేసి , సీమాంధ్ర ప్రజల మనసులను గాయ పరిచిన కే.సి.ఆర్ విజయవాడ పర్యటనకు వెళ్లేముందు సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాతనే పర్యటనచేయాలి.సమైక్యాంధ్ర ఉద్యమ కారులు ,నాయకులు కే.సి.ఆర్ క్షమాపణకు పట్టుపట్టాలి.

కామెంట్‌లు లేవు: