20, సెప్టెంబర్ 2008, శనివారం

ఈ మధ్యన ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలుతున్నాయి.ప్రజలు భగవంతుని మీద భారం వేసి బ్రతకవలసి వస్తుంది.ప్రజల ఆస్తి, ప్రాణాలకు రక్షణ ఇవ్వవలసిన భాద్యత ప్రభుత్వాలకు ఉంది.కుల మతాలకు అతీతంగా నిజమైన లౌకిక వాదులుగా రాజకీయనాయకులు మారి ,నేరస్తులను కఠినంగా శిక్షించాలి.నేరస్తులు ఏ మతస్తులైనా వోటు బ్యాంకు రాజకీయాలు మాని శిక్షించాలి.లేకపోతే రాజకీయపార్టీలు మెజారిటీ భారతీయుల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

కామెంట్‌లు లేవు: