16, సెప్టెంబర్ 2008, మంగళవారం

చిరంజీవి గారు పార్టి పెట్టినారు .సంతోషం.ఆయన మార్పు కోసం వచ్చానని చెబుతున్నారు.కాని ఆయన మిగతా పార్టీ లకు చెందిన వారిని చేర్చు కుంటున్నారు.కొత్త పార్టీ ,కొత్త మరియు మంచివాళ్ళతో ప్రారంభిస్తే ప్రజలకు ఏదో మేలు చేస్తారని అనుకోవచ్చు.కానీ ఆయన వాలకం చూస్తుంటే మిగతా పార్టీ లకు ఆయన పార్టీ కి ఏమీ తేడా కనిపించడంలేదు.ఆయన కూడా అధికారమే పరమావధిగా వస్తున్నారనిపిస్తుంది.జయప్రకాష్ నారాయణ గారి లోకసత్తా లాగ నిజంగా మార్పును కాంక్షించే వారిని పార్టీ లోకి తీసుకుమ్తారనుకున్నాం.చిరంజీవి గారు నిజాయితీ పరులయిన వ్యక్తులను రాజకీయాల్లో కి తీసుకొని ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసి సమాజంలో మార్పును తీసుకోనిరావాలని కోరుకుంటున్నాను.

కామెంట్‌లు లేవు: