11, మార్చి 2011, శుక్రవారం

తెలుగుతల్లి కంట మరొక సారి కన్నీరొలికింది.

తెలుగు జాతి మరొక సారి అవమానాల పాలైంది.ఆఫ్గనిస్తాన్ లోని బమియాన్ బుద్ద విగ్రహాల కూల్చివేత కు ఏమాత్రం తీసిపోకుండా టాంక్ బండ్ మీద ఉన్న తెలుగుజాతి సాంస్కృతిక సంపదకు మరియు పౌరుషానికి ప్రతీకలైన మహాపురుషుల విగ్రహాలను పనిగట్టుకొని ధ్వంసం చేసారు. దృశ్యం చూసిన నిజమైన ప్రతి తెలుగువాడి గుండె మండి పోయింది.ఇది ముందే ప్రణాళిక ప్రకారం చేసినట్లుంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?ఉంటే ఏం చేస్తుంది..ఇటువంటి పని చేసిన ముష్కరులను కఠినంగా శిక్షించి మహాత్ముల విగ్రహాలను తిరిగి పునరుద్దరించాలి.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

jasmin revolutionlaga mana andhra vallu kuda edo okati cheeyyali chusi chusi sahanam chacchipotondi

అజ్ఞాత చెప్పారు...

jasmin revolutionlaga mana andhra vallu kuda edo okati cheeyyali chusi chusi sahanam chacchipotondi