అదేంది రాయలసీమ వాడివని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా!
ముందు ఉన్న ఒడంబడికలను తుంగలో తొక్కి రాజధాని ప్రాంతాన్ని ఏకపక్షంగా ప్రకటించి జగన్ ను ఇరుకున పెట్టి ఒప్పించుకున్నప్పుడు,
ఇక్కడకు రావాల్సిన ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకు తరలించినప్పుడు..
ఇక్కడి మహిళా విద్యార్థులకు రావలసిన వైద్య విద్య సీట్లు అందరికీ అని చెబితే రాయలసీమ విద్యార్త్జులు హైకోర్ట్ కు వెలితే , హైకోర్ట్ కొట్టి వేసినా కూడా సుప్రీమ్ కోర్ట్ కు వెల్లినప్పుడు...
రాయలసీమ లో చాలా మటుకు పూర్తి అయ్యి ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోకుండా..యుద్ద ప్రాతిపదికన ఇక్కడ ఉండే పంపు ఎత్తుకొని పోయి పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టినప్పుడు....
కరువుతో ప్రజలు వలసలు,పశువులు కబేళాలకు తరులుతున్న సమయం లో అట్టహాసంగా రాజధాని శంకుస్థాపన పనులు చేస్తున్న సమయం లో...
రాయలసీమ వాల్లకు నాగరికత లేదు,వాల్లకు బియ్యం తినడం నేర్పింది తమరే అని సెలవు ఇచ్చినప్పుడు..
గుర్తుకు రాలేదా...తమరు రాయలసీమ వాల్లు అని..ఇక్కడ కూడా మనుషులే ఉంటారని...