22, జూన్ 2013, శనివారం

ప్రభుత్వాలు చేయలేని పనిని ప్రకృతే చేసింది!

ఈ మధ్యన కేదార్ నాథ్ లో జరిగిన ప్రకృతి  విలయాన్ని చూసైనా ప్రజలు ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి.తమ స్వార్థం కోసం  కాలుష్యాన్ని పెంచి ,నదీ పరీవాహక ప్రాంతాల్లో రకరకాల కట్టడాలు కట్టి ,అడవులను ధ్వంసం చేసి ,వివిధ రకాల ప్రాజెక్టులు కట్టి ప్రకృతిని  నాశనం చేయడం మానుకోవాలి. అలా కాదంటే ప్రభుత్వాలు ,అధికార వ్యవస్థ చేయలేని పనిని ప్రకృతే తన చేతుల్లోకి తీసుకొని అక్రమమైన వాటినన్నింటినీ ధ్వంసం చేస్తుంది .